Thursday, July 8, 2010

శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు

సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2010 జూలై 5 వ తేదీన హైదరాబాదులో ప్రారంభించింది. ఈ ఉత్సవాలు ఆగస్టు నెల 8 వ తేదీన అనంతపురంజిల్లా పెనుకొండలో జరిగే ముగింపు ఉత్సవాలతో ముగుస్తాయి. ఉత్సవాల వివరాలకోసం ఈ క్రింది ప్రకటనను నొక్కండి!.

No comments:

Post a Comment