Wednesday, August 3, 2011

తె. భా.స మహాసభకు హాజరైన రాయలసీమ,తమిళనాడు ప్రతినిధులు

రాజమండ్రి లో జూలై 31 న జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య 8 వ మహాసభ సందర్భంగా తెలుగు భాషొద్యమ సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్ బాబు గారితో..రాయలసీమ,తమిళనాడు,కర్నాటక      ప్రతినిధులు తవ్వా ఓబుల్ రెడ్డి, ఎ.వీరాస్వామి, టి.మహానందప్ప, స.వెం.రమేష్, కాటుపాకం పురుషోత్తం,  క్రిష్ణ ప్ప, మునిరాజు, పుష్పరాజు , దామోదర్ రెడ్డి తదితరులు.

No comments:

Post a Comment