Sunday, August 28, 2011

'తెలుగు ఇంటర్నెట్‌' కమిటీ సభ్యుడిగా యార్లగడ్డ



న్యూఢిల్లీ: రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఇంటర్నెట్‌లో తెలుగు వాడకం పురోగతిపై ఏర్పాటుచేసిన కమిటీలో తొమ్మిదో సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారమిక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఐటీ విభాగం ఓ ఉత్తర్వు జారీ చేసింది.

No comments:

Post a Comment