Thursday, August 25, 2011

సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక

సింగపూర్‌: సింగపూర్‌ తెలుగు సమాజం 2011-13కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆగస్టు 7వ తేదీ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ఈ ఎన్నిక చేపట్టారు. అధ్యక్షడుగా జవహర్‌ చౌదరి యడ్లపల్లిని ఎన్నికవగా, ఉమారావు తెలిదేవర, దుర్గాప్రసాద్‌ కేసాని, శంకర్‌ వీర, కే.ఆర్‌. భాస్కర చౌదరిను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. బంగారు రాజు పేరించర్ల గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

1 comment:

  1. i am siva from nellore my acount is sivaprasads730@gmail.com ,i am interest to come to singapore plz send how to come to singapore

    ReplyDelete